Purandeswari: సుపరిపాలన అందించడమే కూటమి లక్ష్యం: పురందేశ్వరి

గత ఐదేళ్లలో కక్షపూరిత పాలనతో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందని భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) అన్నారు.

Published : 11 Jun 2024 16:13 IST

గత ఐదేళ్లలో కక్షపూరిత పాలనతో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందని భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) అన్నారు. వైకాపా పాలనలో నిజమైన సంక్షేమానికి ప్రజలు దూరమయ్యారన్న పురందేశ్వరి.. మూడు పార్టీల కలయికతో రాష్ట్రంలో సుపరిపాలనపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. అంతకుముందు ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా పురందేశ్వరి సమర్థించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు