Kishan Reddy: ఏపీలో అధికారం కచ్చితంగా ఎన్డీయే కూటమిదే!: కిషన్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 100 శాతం కూటమి భాగస్వామ్య పార్టీల గెలుపు ఖాయమన్నారు.

Published : 15 May 2024 19:03 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 100 శాతం కూటమి భాగస్వామ్య పార్టీల గెలుపు ఖాయమన్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. దిల్లీలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు