AP Assembly: ఏపీ ఎన్నికల్లో తెదేపా వారసుల జోష్‌..!

ఈసారి అసెంబ్లీలో కొత్త ముఖాలతో నిండిపోనుంది. 81 మంది అభ్యర్థులు మొదటిసారి శాసన సభలో అడుగుపెట్టనున్నారు. తెలుగుదేశం నాయకుల వారసులు సునాయాసంగా విజయతీరాలు చేరుకుంటే.. వైకాపా దిగ్గజ నేతల వారసులు ఓటమి చవిచూశారు.

Updated : 05 Jun 2024 14:26 IST

ఈసారి అసెంబ్లీలో కొత్త ముఖాలతో నిండిపోనుంది. 81 మంది అభ్యర్థులు మొదటిసారి శాసన సభలో అడుగుపెట్టనున్నారు. తెలుగుదేశం నాయకుల వారసులు సునాయాసంగా విజయతీరాలు చేరుకుంటే.. వైకాపా దిగ్గజ నేతల వారసులు ఓటమి చవిచూశారు. కూటమి తరఫున అసెంబ్లీలోకి ఇద్దరు మాజీ ఐఏఎస్‌లు.. లోక్‌సభలోకి ఓ మాజీ ఐపీఎస్, ఐఆర్ఎస్ అడుగుపెట్టనున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు