APSRTC: కూటమి ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేయాలి: ఆర్టీసీ సిబ్బంది

గత ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అసంబద్ధ విధానాలతో ఏపీఎస్‌ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీని ప్రగతిబాట పట్టించాలని సిబ్బంది కోరుతున్నారు.

Published : 11 Jun 2024 20:18 IST

‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖమయం’.. ఇది ఏపీ రోడ్డు రవాణా సంస్థ నినాదం. గత ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అసంబద్ధ విధానాలతో సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. డొక్కు బస్సులకే పైపై మెరుగులు దిద్ది నడపడంతో ఆర్టీసీ ప్రయాణం అంటే గాలిలో దీపంలా మారింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీని ప్రగతిబాట పట్టించాలని సిబ్బంది కోరుతున్నారు.

Tags :

మరిన్ని