Nizamabad: పసుపు పంటకు రికార్డు స్థాయి ధర.. రైతుల హర్షం

ఇందూరు పసుపుపంటకు దశాబ్దాల తర్వాత రికార్డు స్థాయి ధరలు లభించాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డులో రూ.18వేలకు పైగా గరిష్ఠ ధర రాగా.. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో ఇందూరు రైతుకు రూ.20వేలకు పైగా ధర లభించింది.

Published : 21 May 2024 13:43 IST

ఇందూరు పసుపుపంటకు దశాబ్దాల తర్వాత రికార్డు స్థాయి ధరలు లభించాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డులో రూ.18వేలకు పైగా గరిష్ఠ ధర రాగా.. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో ఇందూరు రైతుకు రూ.20వేలకు పైగా ధర లభించింది. ఈ సీజన్‌లో నిజామాబాద్  మార్కెట్ యార్డులో దాదాపు వెయ్యి కోట్ల లావాదేవీలు జరిగాయి. విస్తీర్ణం తక్కువైనా అధిక ధరలు రావడం పట్ల రైతులు సంతోషంలో మునిగిపోయారు.

Tags :

మరిన్ని