AP News: చినుకు పడితే చిగురుటాకులా వణికిపోతున్న నగరాలు

నగరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థతో ఏపీ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పల్లపు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు.

Published : 25 May 2024 13:38 IST

నగరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థతో ఏపీ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పల్లపు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన వరద, మురుగునీటి కాలువల పనులను పక్కన పెట్టిన వైకాపా సర్కారు ఐదేళ్లుగా కనీసం పూడిక తీసే ప్రయత్నం చేయలేదు. వర్షాకాలం ముంచుకొస్తున్నా ఈ ఏడాది ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడం నగర వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.

Tags :

మరిన్ని