భవిష్యత్లో ఉద్యోగం చేయడం ఐచ్ఛికం మాత్రమే: ఎలాన్ మస్క్
ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఈ అధునాతన సాంకేతికత ప్రభావం గురించి వివరించారు.
టెక్ ప్రపంచంలో కృత్రిమ మేధ (Artificial Intelligence - AI ) సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. ఆ దిశగా జరుగుతున్న ప్రయోగాలు, పరిశోధనలు ఓ వైపు ఆసక్తి రేకెత్తిస్తూనే.. మరోవైపు ఆందోళనకూ గురిచేస్తున్నాయి. ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయనే వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై టెక్ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలను నేటి యువతరం నిశితంగా పరిశీలిస్తోంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. ఏఐని మనుషుల్లా చూడడం ఆపాలని గట్టిగానే హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్యారిస్ కేంద్రంగా ‘వివా టెక్’ పేరిట నిర్వహించిన స్టార్టప్ సదస్సులో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
మరిన్ని
-
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి వీరంగం..!
-
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
-
సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ విశ్వవిద్యాలయం
-
బెంగళూరు హాస్టల్లో యువతి గొంతు కోసిన నిందితుడు అరెస్ట్..!
-
‘కల్కి’లో కాంప్లెక్స్లా జగన్ ప్యాలెస్.. సజ్జలేమో కమాండర్!: డొక్కా మాణిక్య వరప్రసాద్
-
అంతరిక్షంలో మినీ ఓలింపిక్స్ వేడుకలు
-
అసెంబ్లీలో హరీశ్, సీఎం రేవంత్ మధ్య మాటల యుద్ధం
-
విహారయాత్రలాగా కాళేశ్వరం వెళ్లి భారాస నేతలు ఏం సాధించారు?: మంత్రి పొన్నం ప్రభాకర్
-
కేంద్రాన్ని బదనాం చేసేందుకు కాంగ్రెస్ యత్నం
-
కాంగ్రెస్ను చీల్చి చెండాడతానన్న కేసీఆర్.. సభకు ఎందుకు రాలేదు?: మంత్రి కోమటిరెడ్డి
-
తిరుమలలో సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పిస్తాం: తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి
-
8 నెలల కాంగ్రెస్ పాలనలో 500 హత్యలు, 1800 రేప్ కేసులు నమోదు: హరీశ్రావు
-
ఓర్వకల్లు పారిశ్రామికవాడ అభివృద్ధిపై కేంద్రం దృష్టి
-
LIVE- తెలంగాణ శాసనమండలి సమావేశాలు
-
మడ అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు: పవన్ కల్యాణ్
-
బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పథకంపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
తెలంగాణలో ఉద్యాన కోర్సులకు తగ్గుతున్న ఆదరణ
-
గుడిమెట్లలో మళ్లీ మొదలైన వజ్రాల వేట
-
కూటమి ప్రభుత్వంపైనే టిడ్కో గృహాల లబ్ధిదారుల ఆశలు
-
భారత్లో ‘వాట్సప్’ సేవలు నిలిపివేయదు: కేంద్రం
-
అస్వస్థతకు గురై గురుకుల విద్యార్థి మృతి
-
శిథిలావస్థలో వైజాగ్ ట్రెజరీ ఆఫీస్
-
మద్యంపై ఆదాయాన్ని ఎలా పెంచుతారు: అసెంబ్లీలో హరీశ్రావు vs భట్టి
-
రేణు దేశాయ్కు సారె పెట్టి సత్కరించిన మంత్రి కొండా సురేఖ
-
కమలాహారిస్కు ఒబామా మద్దతు.. పోటెత్తిన విరాళాలు
-
మానని వరద గాయం.. మోరంచపల్లిలో కన్నీటిగాథలు
-
లైన్మెన్ సాహసం.. తాడుపై నడుచుకుంటూ వెళ్లి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
-
హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేని వాళ్లకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదు: మంత్రి పొన్నం
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే నిర్మాణానికి కేంద్రం నిర్ణయం
-
మదనపల్లె సబ్కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం రెవెన్యూ సిబ్బంది పనే: పోలీసుల ప్రాథమిక అంచనా
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్