Ramoji Rao: రామోజీరావుకు ఒడిశా మీడియా ప్రతినిధుల నివాళులు

పాత్రికేయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మీడియా మొఘల్ రామోజీరావు అస్తమయం దేశానికి తీరని లోటని ఒడిశా మీడియా ప్రతినిధులు వ్యాఖ్యానించారు. భువనేశ్వర్‌లోని జయదేవ్ భవన్ ఎదుట రామోజీరావుకు సంతాప సభ ఏర్పాటు చేశారు.

Published : 11 Jun 2024 14:46 IST

పాత్రికేయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మీడియా మొఘల్ రామోజీరావు అస్తమయం దేశానికి తీరని లోటని ఒడిశా మీడియా ప్రతినిధులు వ్యాఖ్యానించారు. భువనేశ్వర్‌లోని జయదేవ్ భవన్ ఎదుట రామోజీరావుకు సంతాప సభ ఏర్పాటు చేశారు. అక్షరం ద్వారా సామాన్యుల గొంతుక వినిపించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశారని కొనియాడారు. రామోజీరావు నాయకత్వంలో ఈటీవీ ఒడిశా చాలా ప్రసిద్ధి చెందిందని.. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టమన్నారు.

Tags :

మరిన్ని