Papua New Guinea: పాపువా న్యూగినీలో 2 వేల మందికి పైగా సజీవ సమాధి..!

 పాపువా న్యూగినీ(Papua New Guinea)లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య 2 వేలు దాటింది.

Published : 27 May 2024 14:55 IST

పాపువా న్యూగినీ(Papua New Guinea)లో ప్రకృతి ఊహకందని విధంగా కన్నెర్ర చేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 2 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపంతో అల్లాడుతున్న ఆ దేశం.. తమను ఆదుకోవాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.  

Tags :

మరిన్ని