Terror Attack: రియాసీ బస్సుపై దాడి ఘటన.. పాక్‌ ఉగ్రసంస్థ హస్తం!

జమ్మూకశ్మీర్ రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై తామే దాడి చేశామని పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు సాగించే ఉగ్ర సంస్థ ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’  ప్రకటించింది. అలాంటి దాడులను తరచూ చేస్తూనే ఉంటామని హెచ్చరించింది.

Published : 10 Jun 2024 19:05 IST

జమ్మూకశ్మీర్ రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై తామే దాడి చేశామని పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు సాగించే ఉగ్ర సంస్థ ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’  ప్రకటించింది. అలాంటి దాడులను తరచూ చేస్తూనే ఉంటామని హెచ్చరించింది. మరోవైపు రియాసీలో భారీగా రంగంలోకి దిగిన సైన్యం.. ముష్కరుల కోసం తీవ్రంగా గాలిస్తోంది. అడవుల్లో నక్కి ఉండే అవకాశం ఉండటంతో డ్రోన్లతో అణువణువూ జల్లెడ పడుతోంది.

Tags :

మరిన్ని