Sanga Reddy: ప్రయాణికులను మధ్యలోనే వదిలి వెళ్లిపోయిన బస్సు డ్రైవర్!
గోవా వెళ్లాల్సిన ప్రయాణికులను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం మధ్యలోనే వదిలేసి వెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి గోవా వెళ్లేందుకు పలువురు ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. అందులో సౌకర్యాలు ఏమీ లేవని ప్రయాణికులు అడగ్గా.. డ్రైవర్ దురుసుగా ప్రవర్తించి అశోక్ నగర్ రహదారిపై బస్సును వదిలేసి వెళ్లిపోయాడు.
Published : 21 May 2024 17:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లక్షద్వీప్ వెళ్లండి: మాల్దీవుల నిషేధం వేళ ఇజ్రాయెల్ ఎంబసీ పోస్టు
-
రాశీఖన్నా ఫొటోషూట్ అదిరింది.. సముద్ర తీరాన శ్రీలీల వాకింగ్
-
వాటర్ట్యాంక్లో మృతదేహం.. ఆందోళనలో నల్గొండ ప్రజలు
-
సాక్ష్యాలు సమర్పించండి.. లేదంటే..: జైరాం రమేష్కు ఈసీ హెచ్చరిక
-
నా చిరునవ్వుకు కారణం వారే: రూమర్లపై నవదీప్
-
ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ.. ఎలా ఉంటుందంటే!