Vijayawada: శివారు ప్రాంతాలకే ప్యాసింజర్‌ రైళ్లు.. ప్రయాణికుల కష్టాలు

రైల్వేశాఖ అనాలోచిత నిర్ణయం ప్రయాణికులను కష్టాలపాలు చేసింది. విజయవాడ ప్రధాన స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు శివారు ప్రాంతాల్లో శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు నిర్ణయం మంచిదే అయినా అక్కడి నుంచి నగరంలోకి రావడానికి ఎలాంటి రవాణా ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఇక్కట్ల పాలవుతున్నారు.

Published : 28 May 2024 12:56 IST

రైల్వేశాఖ అనాలోచిత నిర్ణయం ప్రయాణికులను కష్టాలపాలు చేసింది. విజయవాడ ప్రధాన స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు శివారు ప్రాంతాల్లో శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు నిర్ణయం మంచిదే అయినా అక్కడి నుంచి నగరంలోకి రావడానికి ఎలాంటి రవాణా ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఇక్కట్ల పాలవుతున్నారు. రైళ్ల సమాచారం లేక కొత్తగా వచ్చిన వారు అయోమయానికి గురవుతున్నారు. ప్రధాన స్టేషన్ నుంచే రైళ్లు నడపాలని కోరుతున్నారు.

Tags :

మరిన్ని