PAYTM: రూ.550కోట్ల నష్టాల్లో పేటీఎం..!
పేటీఎం బ్రాండ్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక సేవల సంస్థ ‘వన్ 97 కమ్యూనికేషన్స్’ నష్టం మరింత పెరిగింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో వన్ 97 కంపెనీ నష్టాలు రూ.550 కోట్లుగా నమోదయ్యాయి.
పేటీఎం బ్రాండ్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక సేవల సంస్థ ‘వన్ 97 కమ్యూనికేషన్స్’ నష్టం మరింత పెరిగింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో వన్ 97 కంపెనీ నష్టాలు రూ.550 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే మూడు నెలల వ్యవధిలో పేటీఎం రూ.167 కోట్ల నష్టాన్ని నివేదించింది. పేటీఎం కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం జనవరి-మార్చి త్రైమాసికంలో 2.8 శాతం కుంగి.. 2,267 కోట్లుగా నమోదైంది. మొత్తంగా 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టం వార్షిక ప్రాతిపదికన రూ.1,776 కోట్ల నుంచి రూ.1,422 కోట్లకు తగ్గింది. ఆదాయం 25 శాతం పెరిగి.. రూ.9,978 కోట్లకు చేరింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లలోకి డిపాజిట్లు, టాపప్లు సహా ఎలాంటి క్రెడిట్ లావాదేవీలు నిర్వహించొద్దని ఆదేశించింది. ఈ అంక్షలతో రూ.500 కోట్ల నష్టం వాటిల్లుతుందని పేటీఎం అప్పట్లో అంచనా వేసింది.
మరిన్ని
-
ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఆకట్టుకున్న ఫ్లైయింగ్ క్యాడెట్ల ప్రదర్శన
-
నిన్న బెంగళూరు.. నేడు దిల్లీ.. నీటి కొరతతో సతమతమవుతున్న నగరాలు
-
బాధ్యత చూసేవాడే బరువయ్యాడు.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
-
జగన్ నివాసం లోటస్పాండ్ వద్ద అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తాం: మంత్రి టీజీ భరత్
-
రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు!: కేసీఆర్ వివరణ
-
పన్నులు పెంచకుండానే.. ఏపీలో ఆర్థిక ప్రగతి సాధిస్తాం: మంత్రి పయ్యావుల కేశవ్
-
52 రోజుల పాపకు ఆధార్ కార్డు.. చిన్నారికి అంతర్జాతీయ గుర్తింపు!
-
ఇటలీ పార్లమెంటులో కొట్టుకున్న ఎంపీలు..!
-
గడిచిన ఐదేళ్లలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి: హోంమంత్రి అనిత
-
హూతీ రెబల్స్తో.. అమెరికా భీకర పోరు
-
భారత సైన్యం చేతిలో ‘నాగాస్త్ర-1’
-
కొయ్య దిగినా కంటిని కాపాడిన వైద్యులు
-
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అవినీతిపై దుమారం
-
కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవి కోసం హస్తం నేతల విశ్వప్రయత్నాలు
-
రూపుదిద్దుకుంటున్న అక్షర యోధుడి విగ్రహం
-
తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు!
-
ధరణిని సమగ్రంగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం
-
2 నెలల్లో రూ.30 వేల కోట్లు!
-
సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు
-
మద్యం విధానం ముసుగులో ‘జగన్ అండ్ కో’ భారీ కుంభకోణం
-
అమరావతిని రెండున్నరేళ్లలో పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
-
ఐదు కీలక దస్త్రాలపై చంద్రబాబు సంతకాల పట్ల హర్షాతిరేకాలు
-
మిత్రధర్మం పాటిస్తూనే లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తూ శాఖల కేటాయింపు
-
సీఎం చంద్రబాబును కలిసిన వైకాపా బాధితురాలు ఆరుద్ర
-
కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో స్వర్ణోత్సవాలు
-
అసలైన అర్హులకే సంక్షేమ ఫలాలు అందేలా చూస్తాం: మంత్రి తుమ్మల
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై న్యాయవాదుల సంబరాలు
-
కరీంనగర్లో పిచ్చికుక్క స్వైరవిహారం
-
స్ట్రాటో ఆవరణం గరిష్ఠ ఎత్తు నుంచి జంప్.. నమూనా పరీక్షలో పైలెట్ విజయం
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దయచేసి దిల్లీకి నీరు విడుదల చేయండి: ఆప్ నేత ఆతిశీ
-
త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ మంత్రి రాంప్రసాద్రెడ్డి
-
ఇకపై పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు: విద్యాశాఖ మంత్రి లోకేశ్
-
వచ్చే వారమే రైతుల ఖాతాల్లోకి.. పీఎం-కిసాన్ నిధులు
-
ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై కసరత్తు.. సీఎస్, డీజీపీలతో చంద్రబాబు భేటీ
-
మైక్రోసాఫ్ట్ విజయం వెనుక భారత్.. కొనియాడిన బిల్గేట్స్