AP News: కూటమి విజయం.. ఫోన్‌లో మాట్లాడుకునే స్వేచ్ఛ దొరికింది!

ఐదేళ్లుగా భయం గుప్పెట్లో ఉంటూ జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా తమ అభిప్రాయం చెప్పడానికే హడలిపోయిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు.

Published : 06 Jun 2024 09:39 IST

ఐదేళ్లుగా భయం గుప్పెట్లో ఉంటూ జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా తమ అభిప్రాయం చెప్పడానికే హడలిపోయిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. వైకాపా హయాంలో ఫోన్లను ఇష్టారాజ్యంగా ట్యాప్ చేశారనే ఆందోళనలు వెల్లువెత్తాయి. రెండు రోజుల కిందటి వరకు ఫోన్ చేసినా పలకరించని అధికారులు ఇప్పుడు తమంతట తామే కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్  అధికారాన్ని కోల్పోవడంతో ఒక్కసారిగా స్వేచ్ఛ లభించిన ఆనందం అన్ని వర్గాల్లోనూ కనిపిస్తోంది.

Tags :

మరిన్ని