Polavaram Rehabilitation: ‘నిర్వాసితులకు న్యాయం చేయాలనే చనిపోవాలనుకున్నా’: రైతు సీతారామయ్య

పోలవరం నిర్మాణానికి భూములు, ఇళ్లు కోల్పోయి కట్టుబట్టలతో బయటకు వచ్చిన నిర్వాసితులు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో పడరాని పాట్లు పడుతున్నారు. 

Published : 26 May 2024 10:17 IST

పోలవరం నిర్మాణానికి భూములు, ఇళ్లు కోల్పోయి కట్టుబట్టలతో బయటకు వచ్చిన నిర్వాసితులు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో పడరాని పాట్లు పడుతున్నారు. పరిహారంతో పాటు పునరావాసం కోసం కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేక అనేక గ్రామాల ప్రజలు విసుగుచెందారు. ఇలానే సాగితే కష్టమనుకున్న ముంపు గ్రామంలోని ఓ ఊరి పెద్ద.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఇప్పటికైనా తనతో పాటు నిర్వాసితులందరకీ న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వం, అధికారులకి రావాలనే ప్రాణత్యాగానికి సిద్ధపడ్డానని ఆవేదనగా తెలిపారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు