Hyderabad: పిల్లలు లేకపోతే మేం బతకలేం!.. పెంపుడు తల్లిదండ్రుల రోదన

దయచేసి మా బిడ్డను తీసుకెళ్లొద్దు’ అంటూ దంపతులు ఓ వైపు. ఏడాది నుంచి రెండేళ్లుగా వారి ఆలనాపాలనలో పెరిగిన పిల్లల ఏడుపులు మరోవైపు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయ ప్రాంగణంలో కనిపించిన ఈ దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి.

Published : 29 May 2024 14:07 IST

‘కడుపున మోయకున్నా.. గుండెల్లో దాచుకుని పెంచుకుంటున్నాం.. పేగుబంధం కాకున్నా కంటిపాపలా చూసుకున్నాం.. దయచేసి మా బిడ్డను తీసుకెళ్లొద్దు’ అంటూ దంపతులు ఓ వైపు. ఏడాది నుంచి రెండేళ్లుగా వారి ఆలనాపాలనలో పెరిగిన పిల్లల ఏడుపులు మరోవైపు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయ ప్రాంగణంలో కనిపించిన ఈ దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు