East Godavari: ధవళేశ్వరంలో అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్యం

గోదావరి తీరంలోని ఆధ్యాత్మిక కేంద్రం ధవళేశ్వరంలో పారిశుద్ధ్యం పడకేసింది. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయింది.

Published : 30 May 2024 13:20 IST

గోదావరి తీరంలోని ఆధ్యాత్మిక కేంద్రం ధవళేశ్వరంలో పారిశుద్ధ్యం పడకేసింది. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు పేరుకుపోయిన చెత్తా, చెదారం నుంచి దుర్వాసన వస్తున్నా అధికార యంత్రాంగం స్పందించడం లేదు. దోమలు దండయాత్ర చేస్తున్నా పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు