kurnool: కోడుమూరు వద్ద ప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు బాలికలు మృతి

ఓ ప్రైవేటు బస్సు మరో వాహనాన్ని ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో బోల్తాపడిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి చెందారు.

Updated : 23 May 2024 12:38 IST

ఓ ప్రైవేటు బస్సు మరో వాహనాన్ని ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో బోల్తాపడిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 మందికిపైగా ప్రయాణికులతో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి ఆదోనికి బయల్దేరింది. మార్గంమధ్యలో కోడుమూరు వద్దకు చేరుకోగానే మరో వాహనాన్ని ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తాకొట్టింది.

Tags :

మరిన్ని