Syamprasad Reddy: వేల కుటుంబాలకు రామోజీరావు ఉపాధి కల్పించారు: శ్యాంప్రసాద్‌రెడ్డి

ఈనాడు గ్రూప్‌ సంస్థల ద్వారా వేల కుటుంబాలకు రామోజీరావు ఉపాధి కల్పించారని ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి అన్నారు. రామోజీరావు పార్థివదేహానికి ఆయన నివాళులు అర్పించారు.

Published : 08 Jun 2024 15:57 IST

ఈనాడు గ్రూప్‌ సంస్థల ద్వారా వేల కుటుంబాలకు రామోజీరావు ఉపాధి కల్పించారని ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి అన్నారు. రామోజీరావు పార్థివదేహానికి ఆయన నివాళులు అర్పించారు. రామోజీరావు నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. చాలా మందిలో రామోజీరావు స్ఫూర్తి నింపారని తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు