Pune: ప్రమాదం జరిగిన 15 గంటల్లోనే మైనర్‌కు బెయిల్‌..!

రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని పుణెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన అనీశ్‌, అశ్విని మృతి చెందిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలను చూసి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Updated : 21 May 2024 18:54 IST

ఒక మైనర్ దురుసు డ్రైవింగ్ రెండు కుటుంబాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని పుణెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన అనీశ్‌, అశ్విని మృతి చెందిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలను చూసి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.ఇది ప్రమాదం కాదని హత్య అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటన జరిగిన 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు