Purandeswari: ఎన్టీఆర్‌ వ్యక్తి కాదు.. ఒక సంచలనం: పురందేశ్వరి

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె, భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి నివాళులర్పించారు.

Published : 28 May 2024 11:42 IST

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుమార్తె, భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి.. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి అంజలి ఘటించారు. ఎన్టీఆర్ ఆశీస్సులు తెలుగు ప్రజలందరికీ ఉండేలా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Tags :

మరిన్ని