Rajendra Prasad: నన్ను అత్యంత ప్రేమించిన వ్యక్తి రామోజీరావు: రాజేంద్రప్రసాద్‌ భావోద్వేగం

రామోజీ రావు మృతితో తెలుగువారి చరిత్రలో ఒక అధ్యాయం ముగిసిందని సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad) ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 08 Jun 2024 12:08 IST

రామోజీ రావు మృతితో తెలుగువారి చరిత్రలో ఒక అధ్యాయం ముగిసిందని సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad) ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు పార్థివదేహానికి ఆయన నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజేంద్రప్రసాద్‌ భావోద్వేగానికి గురయ్యారు. 

Tags :

మరిన్ని