Sajjanar: రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించిన సజ్జనార్

రామోజీరావు మరణం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. రామోజీరావు  పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు.

Published : 08 Jun 2024 20:06 IST

రామోజీరావు మరణం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. రామోజీరావు  పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన రామోజీరావు  జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని సజ్జనార్ అన్నారు.

Tags :

మరిన్ని