Chandrababu: సమాజ హితం కోసం పాటుపడిన వ్యక్తి రామోజీరావు: చంద్రబాబు

రామోజీరావు మరణం చాలా బాధాకరమరి తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతులు నివాళులర్పించారు.

Published : 08 Jun 2024 17:32 IST

రామోజీరావు మరణం చాలా బాధాకరమరి తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతులు నివాళులర్పించారు. సమాజహితం కోసమే రామోజీ అనునిత్యం కష్టపడ్డారని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థ అని కొనియాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు