Bhatti Vikramarka: రామోజీరావు.. జీవితాంతం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి: భట్టి విక్రమార్క

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధిపతి రామోజీరావు పార్థివదేహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాళులర్పించారు.

Updated : 08 Jun 2024 20:12 IST

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధిపతి రామోజీరావు పార్థివదేహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఎన్నో ప్రజా సమస్యలను పత్రికాముఖంగా ఎప్పటికప్పుడు సమాజానికి వెల్లడించి.. వాటి పరిష్కారానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యతి గాంచి.. హైదరాబాద్‌కే తలమానికంగా నిలిచిన ఫిల్మ్‌సిటీని ఆయన నిర్మించడం చాలా గొప్ప విషయం అని ప్రశంసించారు. రామోజీ మరణం సమాజానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు