Ramoji Rao: సూక్ష్మకళాకారుడి నివాళి.. మర్రి ఆకుపై రామోజీరావు చిత్రం

నెల్లూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు ఉమాశంకర్ మర్రి ఆకుపై రామోజీరావు చిత్రం రూపొందించి ఆయనకు నివాళులర్పించారు.

Updated : 09 Jun 2024 16:51 IST

అక్షర కృషివలుడు, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల అన్ని వర్గాల ప్రజలు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు ఉమాశంకర్ తన కళ ద్వారానే నివాళులర్పించారు. మర్రి ఆకుపై రామోజీరావు చిత్రపటాన్ని అద్భుతంగా రూపొందించారు. అలాగే 'ఈనాడు'ను సైతం మర్రి ఆకుపై ఆయన తీర్చిదిద్దారు.

Tags :

మరిన్ని