Khammam: రఘునాథపాలెంలో కారు ప్రమాదం.. తల్లీపిల్లల మృతిపై అనుమానాలు?
ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో అనుమానాస్పద స్థితిలో తల్లీపిల్లల మృతి పట్ల కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తల్లీపిల్లల్ని.. భర్తే చంపేశాడంటూ ఆరోపిస్తున్నారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో అనుమానాస్పద స్థితిలో తల్లీపిల్లల మృతి పట్ల కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తల్లీపిల్లల్ని.. భర్తే చంపేశాడంటూ ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం రంగాపురానికి చెందిన కుమారికి.. బావోజీ తండాకు చెందిన ప్రవీణ్ కు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు కృషిక, తనిష్క ఉన్నారు. హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో రఘునాథపాలెంలో వారు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు పక్కన ఓ చెట్టుకు కారు ఢీకొని ఉండగా.. అందులో తల్లి కుమారి, పిల్లలు కృషిక, తనిష్క చనిపోయి ఉన్నారు. వాహనం నడుపుతున్న ప్రవీణ్ గాయాలపాలై ఉన్నాడు. ఇది రోడ్డు ప్రమాదం కాదని.. తల్లీబిడ్డలను ప్రవీణ్ హత్యచేశాడని కుమారి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
మరిన్ని
-
తగ్గని గోదావరి వరద ఉద్ధృతి.. జలదిగ్బంధంలోనే కోనసీమ లంక గ్రామాలు
-
వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా సీఎం చంద్రబాబు ప్లాన్..
-
విశ్వంలో మరో కొత్త గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
-
హత్యకు గురైన వారి వివరాలు అడిగితే జగన్ ఎందుకు ఇవ్వట్లేదు: హోంమంత్రి అనిత
-
విశ్వ క్రీడలకు ముస్తాబైన పారిస్
-
కెనడాలో దావాగ్ని బీభత్సం.. కాలిబూడిదైన సగం పట్టణం
-
సూపర్ జూపిటర్.. బృహస్పతిని పోలిన భారీ గ్రహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు
-
దొంగతనానికి వెళ్లి.. ఏమీ దొరక్క డబ్బులు పెట్టి.. వీడియో వైరల్
-
వరద బాధితులకు 3వేల రూపాయల ఆర్థిక సాయం: సీఎం చంద్రబాబు
-
స్వీపర్ కాళ్లు కడిగి పాదాభివందనం చేసిన ఎంపీపీ
-
ఏపీలో మెడికల్ కళాశాలలకు నిధులివ్వండి: ఎంపీ మాగుంట
-
మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
-
తప్పు చేసిన వారెవరినీ మా ప్రభుత్వం వదిలిపెట్టదు: సీఎం చంద్రబాబు
-
రెండు రోజుల్లో ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీటిపంపింగ్: మంత్రి ఉత్తమ్
-
భాజపాలో భారాస కచ్చితంగా విలీనం అవుతుంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
-
ఒలింపిక్స్ వేడుకల వేళ పారిస్లో గందరగోళం.. హైస్పీడ్ రైల్వే నెట్వర్క్పై దాడి
-
ఉద్యోగులూ.. మీ తల్లిదండ్రులను మంచిగ చూసుకోండి: సీఎం రేవంత్రెడ్డి
-
ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి.. 36 మంది పేర్లు చెప్పు జగన్: చంద్రబాబు
-
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి పెద్దిరెడ్డి భూ బాధితుల తాకిడి
-
ఏపీని అప్పుల కుప్పగా మార్చిన గత వైకాపా ప్రభుత్వం: సీఎం చంద్రబాబు
-
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. సమస్య చెబితే అండగా ఉంటాం: సీఎం రేవంత్రెడ్డి
-
స్వార్థంతో 40 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్న దారిని మూసేసిన తండా వాసులు
-
చరిత్ర నుంచి పాకిస్థాన్ పాఠాలు నేర్చుకోలేదు: ప్రధాని మోదీ
-
గత ప్రభుత్వ హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా డిమాండ్
-
జలాశయాల్లో నీరు నింపకపోతే.. రైతులతో వచ్చి పంప్హౌస్లు ఆన్ చేస్తాం: కేటీఆర్
-
ఆదిలాబాద్ రిమ్స్లో వైద్యుల కొరత.. అవస్థలు పడుతున్న రోగులు
-
రీల్స్ మోజులో ప్రాణాలు కోల్పోతున్న యువత
-
కార్గిల్ యుద్ధం.. ప్రతీకారానికి పోయి పరువు పోగొట్టుకున్న పాక్
-
తెలంగాణలో ఒక్కొక్కరిపై రూ.1.76 లక్షల అప్పు!