Phone Tapping Case: జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లూ చాటుగా విన్నారు!

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) కేంద్రంగా జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్‌ చేసినట్లు తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది.

Updated : 29 May 2024 10:02 IST

స్పెషల్ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ కేంద్రంగా జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్‌ చేసినట్లు తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది. ప్రభుత్వ కేసులు, భారాస నేతలకు సంబంధించిన కేసుల్ని పర్యవేక్షిస్తున్న న్యాయవాదులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్‌ అయినట్లు న్యాయస్థానానికి పోలీసులు సమర్పించిన నిందితుడి నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొనడం కలకలం రేపుతోంది.

Tags :

మరిన్ని