SIT Report: ఎన్నికల రోజు హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్ నివేదిక

ఏపీలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసాకాండపై డీజీపీకి సిట్ నివేదిక అందించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 ఘటనలు నమోదైనట్లు తేల్చిన అధికారులు.. 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి సమర్పించారు.

Updated : 20 May 2024 19:30 IST

ఏపీలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసాకాండపై డీజీపీకి సిట్ నివేదిక అందించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 ఘటనలు నమోదైనట్లు తేల్చిన అధికారులు.. 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి సమర్పించారు. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసినా కొందరు నిర్లక్ష్యం చేశారని, స్థానిక నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని సిట్‌ దర్యాప్తులో తేలింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు