Ramoji Rao: మీడియా మొఘల్ రామోజీరావుపై ప్రత్యేక గీతం

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మీడియా మొఘల్‌గా పేరు గాంచిన రామోజీరావుపై గతంలో పాడిన ప్రత్యేక గీతాన్ని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటున్నారు. 

Published : 08 Jun 2024 13:51 IST

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మీడియా మొఘల్‌గా పేరు గాంచిన రామోజీరావుపై గతంలో పాడిన ప్రత్యేక గీతాన్ని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటున్నారు. 

Tags :

మరిన్ని