India Maldives Conflict: భారత్, మాల్దీవులు మధ్య సంబంధాలు పునరుద్ధరణ దిశగా అడుగులు

భారత్, మాల్దీవుల మధ్య దెబ్బతిన్న సంబంధాలు తిరిగి గాడిన పడేలా కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన మాల్దీవులు అధ్యక్షుడు మొయిజ్జు.. రాష్ట్రపతితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

Published : 11 Jun 2024 17:21 IST

భారత్, మాల్దీవుల మధ్య దెబ్బతిన్న సంబంధాలు తిరిగి గాడిన పడేలా కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన మాల్దీవులు అధ్యక్షుడు మొయిజ్జు.. రాష్ట్రపతితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మద్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై సమాలోచనలు జరిపారు. అందుకు రాష్ట్రపతి, విదేశాంగ మంత్రి నుంచి సానుకూల అభిప్రాయం వ్యక్తమైంది.

Tags :

మరిన్ని