Anantapur: పది సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థుల అనాసక్తి..!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థులు భారీగా గైర్హాజరు కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

Updated : 28 May 2024 11:44 IST

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థులు భారీగా గైర్హాజరు కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది నిర్వహించిన రెగ్యులర్  పరీక్షల్లో ఉమ్మడి జిల్లాలో 20 వేల మంది విద్యార్థులు తప్పారు. వీరిలో అత్యధికులు సప్లమెంటరీ పరీక్షలకు ఫీజు కూడా చెల్లించలేదు. మరికొందరు కట్టినా పరీక్షలు రాసేందుకు ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు