Hyderabad: మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ముందు విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా విద్యార్థులకు యూనివర్సిటీ హాస్టల్‌లో నాణ్యతలేని ఆహారం పెడుతున్నారంటూ పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

Published : 07 Jun 2024 13:30 IST

హైదరాబాద్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ముందు విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా విద్యార్థులకు యూనివర్సిటీ హాస్టల్‌లో నాణ్యతలేని ఆహారం పెడుతున్నారంటూ పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హాస్టల్ విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు ఉంటున్నాయని చెప్పినా పట్టించుకోవట్లేదని ఎన్‌ఎస్‌యూఐ సభ్యులు మండిపడ్డారు. లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని