Anantapur: ఏటికేడు పెరుగుతున్న క్షయ వ్యాధిగ్రస్తులు
అనంతపురం జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. పోషకాహారానికి దూరమైన అనేక మంది పేదలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.
Published : 22 May 2024 12:28 IST
Tags :