AP Loksabha Polls: లోక్‌సభ స్థానాల్లోనూ కూటమి విజయదుందుభి

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ సీట్లలోనూ కూటమి సత్తా చాటింది.

Published : 05 Jun 2024 10:27 IST

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ సీట్లలోనూ కూటమి సత్తా చాటింది. 21 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. తెలుగుదేశం 16 ఎంపీ సీట్లు గెలుచుకోగా.. జనసేన పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం దక్కించుకుంది. భాజపా ఆరింటిలో మూడు స్థానాల్లో జయభేరి మోగించగా.. వైకాపా నాలుగు ఎంపీ సీట్లకే పరిమితమైంది.  

Tags :

మరిన్ని