TS News: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి: రైతుల విజ్ఞప్తి

అకాల వర్షాలతో తెలంగాణలో అన్నదాతలు కుదేలవుతున్నారు. కల్లాల్లో పోసిన ధాన్యం ఎప్పుడూ మిల్లులకు చేరుతుందా అని ఎదురుచూస్తున్నారు.

Updated : 22 May 2024 17:15 IST

అకాల వర్షాలతో తెలంగాణలో అన్నదాతలు కుదేలవుతున్నారు. కల్లాల్లో పోసిన ధాన్యం ఎప్పుడూ మిల్లులకు చేరుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు వర్షం కురుస్తుందో.. తమ వడ్లు ఎక్కడ తడిసిపోతాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ కొనుగోలు ప్రక్రియ మరింత ఆలస్యమైందని వాపోతున్నారు. రోహిణి కార్తె ముంగిట్లోకి వస్తున్న దృష్ట్యా.. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మొరపెట్టుకుంటున్నారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు