Chiranjeevi: తెలుగు జాతి ఒక పెద్దను కోల్పోయింది: చిరంజీవి

రామోజీ కలలను, ఆశయాలను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలని చిరంజీవి కోరారు. అందరూ ఆయనలో గంభీరాన్ని చూస్తే.. తాను చిన్న పిల్లాడిని చూశాన్నన్నారు. ప్రజారాజ్యం స్థాపించే సమయంలో ఆయన సలహాలు, సూచనల కోసం కలిసేవాడినని చెప్పారు.

Published : 08 Jun 2024 17:15 IST

రామోజీ కలలను, ఆశయాలను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలని చిరంజీవి కోరారు. అందరూ ఆయనలో గంభీరాన్ని చూస్తే.. తాను చిన్న పిల్లాడిని చూశాన్నన్నారు. ప్రజారాజ్యం స్థాపించే సమయంలో ఆయన సలహాలు, సూచనల కోసం కలిసేవాడినని చెప్పారు. ఆ సమయంలో ఒక పెన్ను ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకుని తెగ సంబరపడిపోయారని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, ఆయన దాచుకున్న పెన్నులను కూడా చూపించారని తెలిపారు. రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు.. తెలుగు జాతి ఒక పెద్దను కోల్పోయిందని చిరంజీవి అన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు