Lok Sabha: జైలు నుంచి గెలిచిన అభ్యర్థులు.. లోక్‌సభకు వెళ్లొచ్చా?

18వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు జైలు నుంచే పోటీ చేసి గెలిచి వార్తల్లో నిలిచారు.

Published : 06 Jun 2024 13:34 IST

18వ లోక్‌సభ (Lok Sabha)కు జరిగిన ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు జైలు నుంచే పోటీ చేసి గెలిచి వార్తల్లో నిలిచారు. వారిలో ఒకరు ఖలిస్థానీ (Khalistani) వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్ కాగా మరొకరు ఉగ్రవాదులకు నిధులు అందించారని అభియోగాలు ఎదుర్కొంటున్న ఇంజినీర్ రషీద్. వీరిలో ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థిపై గెలిస్తే.. మరొకరు మాజీ సీఎంపైనే విజయం సాధించారు. మరి వారు లోక్‌సభకు వెళ్లొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని