Polling Violence: ఏపీలో హింసాత్మక దాడుల వెనకున్నదెవరు?సిట్‌ ఆరా!

ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్న ఈసీ ఆదేశాలతో పల్నాడు, తిరుపతి ప్రాంతాల్లో సిట్‌ బృందం దర్యాప్తు చేపట్టింది.

Updated : 19 May 2024 20:40 IST

ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్న ఈసీ ఆదేశాలతో పల్నాడు, తిరుపతి ప్రాంతాల్లో సిట్‌ బృందం దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల అల్లర్లకు సంబంధించిన వీడియోలు, ఎఫ్‌ఐఆర్‌లను అధికారులు పరిశీలించారు. సిట్‌ బృందం ఈ నివేదికను డీజీపీకి అందజేయనుంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు