Weather Report: నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు అధిక ఉష్ణోగ్రతలు: వాతావరణశాఖ

నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు తెలుగురాష్ట్రాల్లో ఉక్కపోత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని వాతావరణశాఖ విశాఖ అధికారి డా.సునంద తెలిపారు.

Published : 27 May 2024 17:55 IST

నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు తెలుగురాష్ట్రాల్లో ఉక్కపోత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని వాతావరణశాఖ విశాఖ అధికారి డా.సునంద తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఉందని, రేమాల్‌ తుపాను వల్ల వాటి గమనానికి ఎలాంటి విఘాతం ఏర్పడలేదన్నారు. రుతుపవనాలు అనుకున్న సమయానికి కేరళను, ఆ తర్వాత ఏపీని తాకే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు