AP News: వైకాపా పరాజయంపై ఆరుద్ర ఆనందం

జగన్‌ ప్రభుత్వంలో వేధింపులకు గురైన బాధితులు.. వైకాపా ఓటమితో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Published : 06 Jun 2024 10:57 IST

జగన్‌ ప్రభుత్వంలో వేధింపులకు గురైన బాధితులు.. వైకాపా ఓటమితో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను వేధించిన వైకాపా పాలన పోయి తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఎంతో ధైర్యాన్నిచ్చిందని కాకినాడకు చెందిన బాధితురాలు ఆరుద్ర ఆనందం వ్యక్తం చేశారు. వెన్నెముక సమస్యతో మంచం పట్టిన కుమార్తెకు వైద్యం కోసం ఇంటిని అమ్మేందుకు యత్నిస్తే.. దాడిశెట్టి రాజా వద్ద పనిచేసే వారు అడ్డుపడి వేధించారని ఆరుద్ర కన్నీటి పర్యంతమయ్యారు.

Tags :

మరిన్ని