Vijayawada: రోడ్లు, మెట్లు లేక కొండవాలు ప్రాంతాల ప్రజల అవస్థలు

ఉండేందుకు గూడు లేక, అద్దెలు భరించలేక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొందరు నిరుపేదలు కొండపైన ఇళ్లు నిర్మించుకున్నారు. కొన్ని అడుగుల ఎత్తులో దుర్భర జీవితం గడుపుతున్నారు. వర్షాలు వస్తే కొండచరియలు విరిగిపడతాయోనని బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వస్తోంది.    

Published : 29 Feb 2024 11:23 IST

ఉండేందుకు గూడు లేక, అద్దెలు భరించలేక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొందరు నిరుపేదలు కొండపైన ఇళ్లు నిర్మించుకున్నారు. కొన్ని అడుగుల ఎత్తులో దుర్భర జీవితం గడుపుతున్నారు. వర్షాలు వస్తే కొండచరియలు విరిగిపడతాయోనని బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వస్తోంది.    

Tags :

మరిన్ని