YSRCP: పన్నులు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న వైకాపా సర్కార్!
విజయవాడ నగరపాలక సంస్థ విచ్చలవిడిగా పన్నులు పెంచుతూ ప్రజల నడ్డివిరుస్తోంది. వైకాపా (YSRCP) పాలనలో ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, చెత్తపన్ను, ఇంటి పన్ను భారీగా పెంచి సామాన్యులను పీల్చి పిప్పి చేస్తోంది. మూడేళ్ల వ్యవధిలోనే సుమారు రూ.328 కోట్ల భారాన్ని ప్రజలపై మోపి.. ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది.
Updated : 16 Apr 2024 19:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!