NTR Dist: శ్మశానానికి దారి లేక ప్రజల ఇబ్బందులు.. పొలాల్లో నడుస్తూ మృతదేహాం తరలింపు

ఎన్టీఆర్‌ జిల్లా కోడూరు ఎస్సీ కాలనీ వాసులు.. శ్మశానానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోట మాణిక్యరావు అనే వ్యక్తి సోమవారం మృతి చెందారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు స్థానికులు తీవ్రఇబ్బంది పడ్డారు. రోడ్డు లేకపోవడంతో పంట పొలాల మధ్య బురదలో నడుచుకుంటూ అతి కష్టం మీద మృతదేహాన్ని తీసుకువెళ్లారు. 

Published : 06 Feb 2024 11:22 IST

ఎన్టీఆర్‌ జిల్లా కోడూరు ఎస్సీ కాలనీ వాసులు.. శ్మశానానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోట మాణిక్యరావు అనే వ్యక్తి సోమవారం మృతి చెందారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు స్థానికులు తీవ్రఇబ్బంది పడ్డారు. రోడ్డు లేకపోవడంతో పంట పొలాల మధ్య బురదలో నడుచుకుంటూ అతి కష్టం మీద మృతదేహాన్ని తీసుకువెళ్లారు. 

Tags :

మరిన్ని