తెదేపా ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించినా.. అప్రోచ్ రోడ్లు వేయని జగన్ సర్కారు
రెండు జిల్లాలను కలిపే వంతెన అది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ బ్రిడ్జి నుంచి అప్రోచ్ రోడ్ల నిర్మాణంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఫలితంగా సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Updated : 11 Apr 2024 17:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్