AP News: ఎండిన నీటి కుంట.. కొత్తూరులో ప్రజల దాహం కేకలు

రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని గ్రామాలు తాగునీటికి నీటి కుంటలపైనే ఆధారపడాల్సి వస్తోంది. రక్షిత మంచినీటి మాట దేవుడెరుగు.. అసలు నీరు అనేది ఉంటే చాలు దేవుడా అంటున్నారు.. దశాబ్దాలుగా తమ గొంతులను తడిపిన ఆ నీటి కుంట సైతం ఎండిపోవడంతో ఆదుకోవాలంటూ వారంతా ఖాళీ బిందెలతో శుక్రవారం సీఎం జగన్ బస్సును అడ్డగించారు. ముఖ్యమంత్రి నుంచీ తమకు ఎలాంటి బలమైన హామీ లభించలేదని మహిళలు వాపోతున్నారు.

Published : 31 Mar 2024 13:33 IST

రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని గ్రామాలు తాగునీటికి నీటి కుంటలపైనే ఆధారపడాల్సి వస్తోంది. రక్షిత మంచినీటి మాట దేవుడెరుగు.. అసలు నీరు అనేది ఉంటే చాలు దేవుడా అంటున్నారు.. దశాబ్దాలుగా తమ గొంతులను తడిపిన ఆ నీటి కుంట సైతం ఎండిపోవడంతో ఆదుకోవాలంటూ వారంతా ఖాళీ బిందెలతో శుక్రవారం సీఎం జగన్ బస్సును అడ్డగించారు. ముఖ్యమంత్రి నుంచీ తమకు ఎలాంటి బలమైన హామీ లభించలేదని మహిళలు వాపోతున్నారు.

Tags :

మరిన్ని