YSRCP: అమరావతిపై అక్కసుతో రైతులను ముంచుతున్న వైకాపా ప్రభుత్వం

అమరావతిపై వైకాపా ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక భావన రైతులకు శాపంగా మారింది. రాజధాని పరిధిలో ఉన్న వాగుల నిర్వహణను గాలికొదిలేయడంతో అన్నదాతలు బలైపోతున్నారు. తుపాను ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు పొంగిపొర్లి పొలాలను ముంచెత్తాయి. వాగుల్లో తూటాకు, గుర్రపుడెక్క, చెత్తాచెదారం పేరుకుపోయి నీరు ముందుకు కదల్లేక వెనక్కు వచ్చింది. ఫలితంగా తాడికొండ, మంగళగిరి మండలాల్లోని వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి నష్టపోతున్నామంటూ రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. 

Published : 08 Dec 2023 14:58 IST

అమరావతిపై వైకాపా ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక భావన రైతులకు శాపంగా మారింది. రాజధాని పరిధిలో ఉన్న వాగుల నిర్వహణను గాలికొదిలేయడంతో అన్నదాతలు బలైపోతున్నారు. తుపాను ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు పొంగిపొర్లి పొలాలను ముంచెత్తాయి. వాగుల్లో తూటాకు, గుర్రపుడెక్క, చెత్తాచెదారం పేరుకుపోయి నీరు ముందుకు కదల్లేక వెనక్కు వచ్చింది. ఫలితంగా తాడికొండ, మంగళగిరి మండలాల్లోని వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి నష్టపోతున్నామంటూ రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

మరిన్ని