YSRCP: వైకాపా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి నిరసన సెగ

కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరిలో వైకాపా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారం చేస్తున్న సాయిప్రసాద్‌ను తమ సమస్యలు పరిష్కరించలేదని గ్రామస్థులు నిలదీశారు. ఇంటి ముందు రహదారి సమస్య పరిష్కరించలేదని.. తాగునీరు లేదని, పింఛను రాలేదని, రోడ్లు సరిగ్గా లేవని, విద్యుత్ స్తంభాలు లేవని, అడుగడుగునా ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. 

Published : 12 Apr 2024 19:17 IST

కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరిలో వైకాపా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారం చేస్తున్న సాయిప్రసాద్‌ను తమ సమస్యలు పరిష్కరించలేదని గ్రామస్థులు నిలదీశారు. ఇంటి ముందు రహదారి సమస్య పరిష్కరించలేదని.. తాగునీరు లేదని, పింఛను రాలేదని, రోడ్లు సరిగ్గా లేవని, విద్యుత్ స్తంభాలు లేవని, అడుగడుగునా ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. 

Tags :

మరిన్ని