YSRCP: వైకాపా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి నిరసన సెగ
కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరిలో వైకాపా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారం చేస్తున్న సాయిప్రసాద్ను తమ సమస్యలు పరిష్కరించలేదని గ్రామస్థులు నిలదీశారు. ఇంటి ముందు రహదారి సమస్య పరిష్కరించలేదని.. తాగునీరు లేదని, పింఛను రాలేదని, రోడ్లు సరిగ్గా లేవని, విద్యుత్ స్తంభాలు లేవని, అడుగడుగునా ఎమ్మెల్యేను అడ్డుకున్నారు.
Published : 12 Apr 2024 19:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
-
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
-
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు