Lokesh: విజనరీ లీడర్ లేక.. తమిళనాడులో అభివృద్ధి కుంటుపడింది: లోకేశ్‌

పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే విజనరీ లీడర్ షిప్ అవసరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్పష్టంచేశారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు పార్లమెంటు పరిధిలోని సింగనల్లూరు ఇందిరా గార్డెన్స్ లో భాజపా ఎంపీ అభ్యర్థి అన్నామలైకి మద్దతుగా తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేశ్‌ సమావేశమయ్యారు. విజనరీ లీడర్ లేకపోవడంతో ఇక్కడ అభివృద్ధి కుంటుపడిందని లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. కోయంబత్తూరు 2.0 అభివృద్ధికి అన్నామలైని గెలిపించుకోవాలని కోరారు. 

Published : 12 Apr 2024 16:04 IST

పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే విజనరీ లీడర్ షిప్ అవసరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్పష్టంచేశారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు పార్లమెంటు పరిధిలోని సింగనల్లూరు ఇందిరా గార్డెన్స్ లో భాజపా ఎంపీ అభ్యర్థి అన్నామలైకి మద్దతుగా తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేశ్‌ సమావేశమయ్యారు. విజనరీ లీడర్ లేకపోవడంతో ఇక్కడ అభివృద్ధి కుంటుపడిందని లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. కోయంబత్తూరు 2.0 అభివృద్ధికి అన్నామలైని గెలిపించుకోవాలని కోరారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు