Viveka Murder Case: ఆ ఇద్దరితో కలిపి అవినాష్ రెడ్డిని విచారించనున్న సీబీఐ!
వైఎస్ వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డిల కస్టడీకి సీబీఐ కోర్టు అనుమతించడంతో.. ఇద్దరు నిందితులను సీబీఐ (CBI) అధికారులు రేపట్నుంచి ప్రశ్నించనున్నారు. బుధవారం నుంచి 6 రోజుల పాటు విచారించనున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డితో కలిపి ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డిలను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. వైఎస్ వివేకా హత్యను గుండెపోటు మరణంగా ఎందుకు చిత్రీకరించారనే విషయంలో సీబీఐ అధికారులు వివరాలు సేకరించనున్నారు.
Published : 18 Apr 2023 21:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
-
బద్వేలులో భూబకాసురులు...ఆ బావబామ్మర్దులు!
-
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు